తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

కరీంనగర్​లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​లో మంత్రి ఈటల రాజేందర్​ జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

By

Published : Jun 2, 2019, 10:58 AM IST

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

కరీంనగర్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్​ పరేడ్​ గౌండ్​లో మంత్రి ఈటల రాజేందర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లి, ప్రొ. జయశంకర్​ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కలెక్టర్​ సర్పరాజ్​ అహ్మద్​, ఎంపీ బండి సంజయ్​కుమార్​, సీపీ కమలాసన్​రెడ్డి హాజరయ్యారు.

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details