కామారెడ్డిలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుమారు రెండు వేలకు పైగా మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మహిళలంతా కలశాలు ఎత్తుకుని కామారెడ్డిలో ఊరేగింపుగా... మార్కండేయ దేవాలయం వరకు తీసుకెళ్లి మార్కండేయుడికి సమర్పించారు.
కామారెడ్డిలో ఘనంగా మార్కెండేయ జయంతి ఉత్సవం
కామారెడ్డిలో మార్కెండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు రెండు వేలకు పైగా మహిళలు ఉత్సవంలో పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఘనంగా మార్కెండేయ జయంతి ఉత్సవం