తెలంగాణ

telangana

ETV Bharat / state

కుస్తీ పోటీల్లో గెలిస్తే వెండి కడియం బహుమతి

శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. గెలిచిన వారికి 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందించారు.

By

Published : Apr 15, 2019, 7:56 PM IST

కుస్తీ పోటీలు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని గండిమాసాని పేట్ గ్రామంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని రామాలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డి పేట, నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్ల యోధులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు పట్టిన కుస్తీలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దలు 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు.

కుస్తీ పోటీలు

ABOUT THE AUTHOR

...view details