తెలంగాణ

telangana

ETV Bharat / state

పలకపై అక్షరాలు రాసిన కలెక్టర్

జోగులాంబ జిల్లాలోని కొత్తపల్లి, మాచర్ల, గట్టు పాఠశాలలను కలెక్టర్​ శశాంక, డీఈవో సుశీందర్​ తనిఖీ చేశారు. పలకపై అక్షరాయి రాసి తప్పొప్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

By

Published : Jul 23, 2019, 7:25 PM IST

పలకపై అక్షరాలు రాసిన కలెక్టర్

పలకపై అక్షరాలు రాసిన కలెక్టర్

జోగులాంబ గద్వాల్​ జిల్లా గట్టు మండలంలోని పాఠశాలలను కలెక్టర్​ శశాంక, డీఈవో సుశీందర్​ తనిఖీ చేశారు. కొత్తపల్లి, మాచర్ల, గట్టు పాఠశాలల్లో విద్యాబోధనపై ఆరా తీశారు. స్వయంగా కలెక్టర్​ పలకపై అక్షరాలు రాసి.. కాసేపు అధ్యాపకుడిలా మారిపోయారు. అనంతరం మధ్నాహ్య భోజనం నాణ్యతను పరిశీలించారు. వంట ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details