'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది - bhupalapally
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు..
!['పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది pollincg percentage in bhupalapally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5805796-934-5805796-1579719348129.jpg)
'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది