తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామ నియోజకవర్గంలో ఓటేసిన ప్రముఖులు

లోక్​ సభ ఎన్నికలు ప్రశాంత ముగిశాయి. జనగామలో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

By

Published : Apr 11, 2019, 8:32 PM IST

పొన్నాల

జనగామ నియోజకవర్గంలో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీసమేతంగా ఓటు వేశారు. మాటీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రఘునాథపల్లి- ఖిలాషాపూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బచ్చనపేటలో ప్రభుత్వ విప్​ బోడకుంటి వెంకటేశ్వర్లు, గండి రామవరంలో జడ్పీ ఛైర్మన్​ గద్దల పద్మ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్​ వినయ్​ కృష్ణా రెడ్డి, మరో పాఠశాలలో డీసీపీ శ్రీనివాస్​ రెడ్డి ఓటు వేశారు.

జనగామ నియోజకవర్గంలో ఓటేసిన ప్రముఖులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details