తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2019, 5:33 AM IST

Updated : Sep 16, 2019, 7:49 AM IST

ETV Bharat / state

మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇవాళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.

మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్​ విద్యాసాగర్ రావు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు భాజపాలో ఉన్న ఆయన గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్​గా వెళ్లారు. గత నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగిసింది. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి సోమవారం రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో విద్యాసాగర్​ రావు భాజపా సభ్యత్వం తీసుకోనున్నారు.

మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు
Last Updated : Sep 16, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details