తెలంగాణ

telangana

ETV Bharat / state

'మట్టి  వినాయకుడినే పూజిద్దాం'

ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో సువర్ణ భూమి సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులనే ప్రతిష్టించాలని ఆ సంస్థ ఎండీ శ్రీధర్​ సూచించారు.

By

Published : Aug 31, 2019, 5:22 AM IST

'మట్టి  వినాయకుడినే పూజిద్దాం'

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రముఖ స్థిరాస్థి, నిర్మాణ వ్యాపార సంస్థ సువర్ణభూమి ఆధ్వర్యంలో మట్టి గణేశ్​ ప్రతిమలను పంపిణీ చేశారు. ఆ సంస్థ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు సంస్థ ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.

'మట్టి వినాయకుడినే పూజిద్దాం'

ABOUT THE AUTHOR

...view details