తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2021, 7:35 PM IST

ETV Bharat / state

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ..నీటి కేటాయింపు గెజిట్‌పై అభినందనలు

నరసాపురం ఎంపీ రఘురామకకృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో పేర్కొన్నారు.

raghurama
రఘురామ

ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. నీటి కేటాయింపు గెజిట్​పై ప్రధానికి ఆయన అభినందనలు తెలిపారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో ప్రస్తావించారు.

కార్పొరేషన్ల విభజనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలపైనా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ప్రాచీనమైన తెలుగుభాషా పరిరక్షణకు ఉపయోగపడే తెలుగు అకాడమీకి..సంస్కృతం పేరు కలపడాన్ని.. ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.

ఇదీ చదవండి:REVANTH REDDY: ‘సీఎం బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి’

ABOUT THE AUTHOR

...view details