తెలంగాణ

telangana

44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం

By

Published : Dec 4, 2020, 1:29 PM IST

Updated : Dec 5, 2020, 12:06 AM IST

mim
44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం

13:28 December 04

44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్‌ సత్తా చాటింది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఎప్పటిలాగే పతంగి జోరుగా ఎగిరింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారీ 44 డివిజన్లు కైవసం చేసుకొంది.

డివిజన్ ​ విజేత
మెహిదీపట్నం మాజిద్ హుస్సేన్
రాంనాస్‌పురా మహ్మద్ ఖదీర్‌
దూద్‌బౌలి మహ్మద్‌ సలీం 
రియాసత్‌నగర్‌ మీర్జా ముస్తఫా బేగ్ 
బార్కాస్ షబానా బేగం
తలాబ్‌చంచలం సమీనా బేగం
సంతోష్‌నగర్ మహ్మద్‌ ముజఫర్ హుస్సేన్
కిషన్‌బాగ్‌ ఖాజా ముబషీరుద్దీన్‌
చాంద్రాయణగుట్ట అబ్దుల్‌ వాహెబ్‌ 
జహనుమా మహ్మద్‌ అబ్దుల్‌ ముక్తాదర్‌
నవాబ్‌సాహెబ్‌కుంట షిరీన్‌ ఖాతూన్‌
ఫలక్‌నుమా కె.తారాబాయి
సంతోష్‌నగర్‌ మహ్మద్‌ ముజఫర్‌ హుస్సేన్‌
శాస్త్రిపురం మహ్మద్‌ ముబీన్‌
సులేమాన్‌నగర్‌ అబీదా సుల్తానా
రెడ్‌హిల్స్‌ సర్దియా మజ్హర్‌
కంచన్‌బాగ్ రేష్మా ఫాతిమా 
రెయిన్‌బజార్‌ మహ్మద్‌ వసీయుద్దీన్‌
నానల్‌నగర్‌ ఎండీ నసీరుద్దీన్
టోలిచౌకి డా.అయేషా హుమేరా
అహ్మద్‌నగర్‌ రఫత్‌ సుల్తానా
ఆసిఫ్‌నగర్‌ గౌస సుల్తానా
మల్లేపల్లి యాస్మిన్ బేగం
విజయ్‌నగర్‌కాలనీ బి.జబీన్‌
పత్తర్‌గట్టి సోహెల్ ఖాద్రీ
ఉప్పుగూడ ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ సమీద్‌
మొఘల్‌పురా నస్రీన్‌ సుల్తానా 
లలిత్‌బాగ్‌ ఎండీ షరీఫ్‌ అలీ
ఎర్రగడ్డ  షహీనా బేగం
పురానాపూల్ రాజ్‌మోహన్
ఆజంపురా అయేషా జహా నసీం 
ఛావునీ ఎండీ.అబ్దుల్‌ సలాం షాహిద్‌
ఓల్డ్‌ మలక్‌పేట డా.జవేరియా ఫాతిమా
అక్బర్‌బాగ్‌ సయ్యద్ మిన్హాజుద్దీన్‌ 
ఘాన్సీబజార్ పర్వీన్‌ సుల్తానా
డబీర్‌పురా  హుస్సేన్‌ఖాన్‌
కుర్మకూడ మహపర 
షేక్‌పేట మహ్మద్ రషీద్​ ఫరాజుద్దీన్​
భోలక్‌పూర్ గౌస్​ ఉద్దీన్​ మహ్మద్​
గోల్కొండ  సమీనా యాస్మీన్​
కార్వాన్‌  ఎం.స్వామి యాదవ్
లంగర్‌హౌజ్‌ అమీనా బేగం
ఘాన్సీబజార్  పర్వీన్​ సుల్తానా
Last Updated : Dec 5, 2020, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details