తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ

హైదరాబాద్​ లక్డీకాపూల్ వాసవి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ అయ్యారు. రాత్రి 7 గంటలకు మరోసారి మంత్రి ఈటలను కలవనున్నారు.

By

Published : Aug 20, 2019, 6:54 PM IST

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు హైదరాబాద్​ లక్డీకాపూల్ వాసవి ఆస్పత్రిలో భేటీ అయ్యారు. గత వారం మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడిన తర్వాత వారు తొలిసారిగా సమావేశమయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు మరోసారి మంత్రిని కలవనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేద రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ఉస్మానియా, గాంధీలకు వస్తున్నారు. రోగుల రాకతో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details