తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్లైఓవర్​పై రయ్..రయ్..

ఎల్బీనగర్​ కూడలిలోని ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్  రిబ్బన్​ కట్​ చేసి ప్రారంభిచారు.  ​

By

Published : Mar 1, 2019, 10:59 AM IST

Updated : Mar 1, 2019, 11:11 AM IST

ఎల్బీనగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

ఎల్బీనగర్​ కూడలిలోని ట్రాఫిక్​ సమస్యలు తీరనున్నాయి. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్​ను మంత్రులు మహమూద్​ అలీ, తలసాని, మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.

Last Updated : Mar 1, 2019, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details