తెలంగాణ

telangana

పని దొరికితేనే పూటగడుస్తోంది.. లేకుంటే అధోగతే.!

By

Published : Jun 24, 2020, 1:56 PM IST

Updated : Jun 24, 2020, 4:47 PM IST

లాక్​డౌన్ అడ్డాకూలీలపై మరింత ప్రభావం చూపిస్తోంది. రోజు ఏదొక పని చేసుకుని పొట్ట నింపుకునే కూలీలకు లాక్​డౌన్ అడ్డుకట్ట వేసింది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కూలీలు రోడ్డున పడ్డారు.

labour-problems-in-lock-down-at-ghmc-area
పని దొరికితేనే పూటగడుస్తోంది... లేకుంటే అథోగతే

కరోనా ప్రభావంతో అడ్డా కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏరోజుకారోజు పనిదొరకడం వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. పని దొరికితేనే.. పూట గడుస్తుంది. లేకుంటే పస్తులుండాల్సి వస్తుంది. జీహెచ్​ఎంసీలోనే సుమారు రెండొందల అడ్డాలు ఉన్నారు. వారిలో భవన నిర్మాణ రంగం మీద ఆధార పడిన సుమారు 5 లక్షల మంది కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. అడ్డా కూలీల దయనీయ స్థితిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

Last Updated : Jun 24, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details