తెలంగాణ

telangana

ETV Bharat / state

కూడళ్లు, ఫుట్​పాత్​లపై మంత్రి కేటీఆర్ సమీక్ష

భాగ్యనగరంలో ఎస్​ఆర్​డీపీ పనుల పురోగతి, జంక్షన్​ల అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు అధికారులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు.

By

Published : Nov 25, 2019, 12:08 PM IST

Updated : Nov 25, 2019, 3:22 PM IST

భాగ్యనగర సమస్యలపై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్​లోని ఎస్సాఆర్​డీపీ పనుల పురోగతి, జంక్షన్​ల అభివృద్ధి, ఫుట్​పాత్​ల ఆక్రమణల తొలగింపు అంశాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, బస్​షెల్టర్ల మరమ్మతులు, ఫుట్ఓవర్ బ్రిడ్జిల పనుల గురించి సమీక్షించారు.

ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షకు ముందు కేటీఆర్​ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కలిశారు.

భాగ్యనగర సమస్యలపై కేటీఆర్ సమీక్ష

ఇదీ చూడండి: హింసకు సంకెళ్లేద్దాం... 'ఆమె'ను స్వేచ్ఛగా ఎగరనిద్దాం!

Last Updated : Nov 25, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details