ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఫలితాల్లో తప్పిదాల వల్ల 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరేంటో ఇంటర్ ఫలితాలు చూస్తే తెలుస్తోందన్నారు.
ఇంటర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి
ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సమీక్షించాలని కోరారు.
![ఇంటర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3089695-thumbnail-3x2-ps.jpg)
ఇంటర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి
ఇంటర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి
ఇవీ చూడండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి