తెలంగాణ

telangana

By

Published : May 3, 2019, 10:04 PM IST

ETV Bharat / state

నకిలీ బంగారంతో మణప్పుఱం సంస్థకు టోకరా

నకిలీ బంగారంతో సికింద్రాబాద్​  బోయిన్​పల్లిలోని మణప్పుఱం గోల్డ్​లోన్​ సంస్థకు కొందరు టోకరా వేశారు. ఆలస్యంగా గుర్తించిన కేంద్ర కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మణప్పుఱం

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలోని మణప్పుఱం బ్రాంచిలో నకిలీ బంగారంతో రుణం పొందిన ఘటన వెలుగుచూసింది. పదేళ్ల తర్వాత గుర్తించిన ప్రధాన కార్యాలయం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. లక్షల్లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. కార్యాలయ అధికారుల అండదండలతోనే మోసం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ బంగారంతో సంస్థకు టోకరా

ABOUT THE AUTHOR

...view details