తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి

టీవీ మీద పడి అభం శుభం తెలియని ఏడాది వయస్సున్న చిన్నారి మరణించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది.

By

Published : Nov 6, 2019, 10:42 PM IST

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో టీవీ మీద పడి మోహరిని అనే ఏడాది వయస్సున్న చిన్నారి మృతి చెందింది. తల్లి వరలక్ష్మి ఇంట్లో అన్నం తినిపిస్తూ ఉండగా... ఆడుకుంటూ ఆకస్మాత్తుగా టీవీ వైరు లాగింది. టీవీ మీదపడి అక్కడికక్కడే చనిపోయింది. కళ్లెదుటే తన గారాలపట్టి దూరం కావటంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

ఆడుకుంటూ.. మృత్యువు ఒడికి చేరిన చిన్నారి

For All Latest Updates

TAGGED:

టీవీ

ABOUT THE AUTHOR

...view details