తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచితంగా బస్​పాస్​లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థినిలకు ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు కాంగ్రెస్  నాయకుడు దష్మంత్ రెడ్డి 300 ఉచిత బస్సు పాసులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

By

Published : Aug 3, 2019, 9:17 PM IST

ఉచితంగా బస్​పాస్​లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులకు అల్వాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దష్మంత్ రెడ్డి హకీంపేట డిపో మేనేజర్ సహకారంతో 300 బస్సు పాస్​లను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థినిలు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లడం సరికాదని బస్సులో ప్రయాణించడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాల కన్నా ఆర్టీసీ బస్సులో వెళ్లడం వల్ల భద్రత ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా బస్సులను నడుపుతామని, స్టాప్​ల వద్ద కచ్చితంగా బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని మేనేజర్ స్పష్టం చేశారు.

ఉచితంగా బస్​పాస్​లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

ABOUT THE AUTHOR

...view details