తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి

మిషన్​ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన ఈ పథకం.. విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

By

Published : Aug 23, 2020, 2:37 PM IST

Updated : Aug 24, 2020, 7:36 AM IST

Mission Bhagiratha gave good results: Errabelli
మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి

తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పడ్డ కష్టాలు చూసి.. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ మిషన్​ భగీరథ తీసుకువచ్చారని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ఇంటింటికి నీళ్లు అందిచడం... కేసీఆర్​ కృషి వల్లే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మిషన్​ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని చెప్పారు. ఈ పథకం విజయవంతమైందని.. హర్షం వ్యక్తం చేశారు.

మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి
Last Updated : Aug 24, 2020, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details