తెలంగాణ

telangana

ETV Bharat / state

LAXMAN REACTION: 'మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస కుట్రలు'

BJP MP LAXMAN INTERVIEW: భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఈటీవీ భారత్​ ముఖాముఖిలో పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస ఇటువంటి కుట్రలు చేస్తోందని తెలిపారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేల్ని కొనాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుకథని లక్ష్మణ్​ కొట్టిపారేశారు. తెరాస కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

By

Published : Oct 27, 2022, 12:26 PM IST

Etv Bharat with BJP Rajya Sabha member K Laxman
రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్​

BJP LEADER LAXMAN INTERVIEW: మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస కుట్రకు తెరలేపిందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. వందల కోట్లు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుకథని ఆరోపించారు. తెరాస కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్న లక్ష్మణ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details