తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2021, 9:36 PM IST

ETV Bharat / state

Sajjanar: కరోనా విపత్తు వేళ రక్తదానంపై సైబరాబాద్‌ పోలీసుల దృష్టి

కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు పడుతున్న తలసేమియా రోగులకు రెడ్‌ క్రాస్‌ సొసైటీతో కలిసి సైబరాబాద్‌ పోలీసులు 14 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేస్తే రోగనిరోధక తగ్గుతుందన్న అపోహలతో కరోనా మొదటి, రెండో దశల్లో రక్తం నిల్వలు తగ్గాయని.. అపోహలు పోయేలా ప్రత్యేక దృష్టి పెట్టామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

cp sajjanar
కరోనా విపత్తు వేళ రక్తదానంపై సైబరాబాద్‌ పోలీసుల దృష్టి

కరోనా విపత్తు వేళ రక్తదానంపై సైబరాబాద్‌ పోలీసుల దృష్టి

ABOUT THE AUTHOR

...view details