తెలంగాణ

telangana

ఏపీలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 20, 2020, 2:03 PM IST

ఏపీలో కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 722కు చేరాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 మందికి వైరస్​ సోకింది. ఈ మేరకు ఆంధ్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 722కు చేరింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో వైరస్​తో ఇప్పటివరకు 20 మంది మృతిచెందగా... మహమ్మారి నుంచి కోలుకుని 92 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఏపీలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details