తెలంగాణ

telangana

ETV Bharat / state

శైవక్షేత్రాలకు భక్తజనం

శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలన్ని భక్తజనంతో నిండిపోయాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

By

Published : Mar 4, 2019, 11:08 AM IST

అలంకార ప్రాయుడైన శివుడు

అలంకార ప్రాయుడైన శివుడు

మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి బోలాశంకరుడిని దర్శనం చేసుకుంటున్నారు. పట్టణ శివారులోని రాజరాజేశ్వరాలయం, రాంనగర్​లోని శివాలయం భక్తులతో సందడిగా మారాయి. శివలింగాలకు పాలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీవారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details