తెలంగాణ

telangana

ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు

By

Published : Dec 17, 2019, 9:57 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలో క్రిసెంట్​ కళాశాల ప్రధాన అధ్యాపకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ విద్యార్థిని ఒకటో నంబర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ADILABAD POLICE
ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు

ఆదిలాబాద్​ పట్టణంలోని క్రిసెంట్​ కళాశాల ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని.. ఒకటో నంబర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేసింది. గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details