తెలంగాణ

telangana

ETV Bharat / state

గల్లంతైన వ్యక్తి.. శవమై దొరికాడు!

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధర్మసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి శవమై దొరికాడు. పొలాల అమావాస్య రోజు గల్లంతైన సిరికొండకు చెందిన వ్యక్తి మృతదేహమై దొరికాడని సమాచారం అందగానే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Aug 19, 2020, 5:29 PM IST

Dead Body Found in Indravelli Dharma Sagar Project
గల్లంతైన వ్యక్తి.. శవమై దొరికాడు!

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి శవమై దొరికాడు. సిరికొండకు చెందిన గణపతి అనే వ్యక్తి పొలాల అమావాస్య రోజు గల్లంతయ్యాడు. ధర్మసాగర్​ ప్రాజెక్టులో శవం తేలిందన్న సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరికొండకు చెందిన గణపతిదే అని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించిన పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details