తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేయండి: కలెక్టర్​

ఆదిలాబాద్​ పురపాలక కార్యాలయాన్ని కలెక్టర్​ దివ్యదేవరాజన్, ఎన్నికల పరిశీలకులు ఓజా సందర్శించారు. పోలింగ్​ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Jul 23, 2019, 5:05 AM IST

Updated : Jul 23, 2019, 1:46 PM IST

కలెక్టర్​ దివ్యదేవరాజన్​

ఆదిలాబాద్​ జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్​ దివ్యాదేవరాజన్​, ఎన్నికల పరిశీలకురాలు శృతి ఓజాతో కలిసి మున్సిపల్​ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్​ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేయండి: కలెక్టర్​
Last Updated : Jul 23, 2019, 1:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details