తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నేతలు

ఆదిలాబాద్​ జిల్లాలోని ఎం ఫర్​ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు భాజపా గిరిజన మోర్చా నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

By

Published : Sep 19, 2019, 12:24 PM IST

'విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు'

ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సప్తాహా కార్యక్రమంలో భాగంగా భాజపా గిరిజన మోర్చా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎం ఫర్​ సేవ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూర్​ ప్రభాకర్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు.. దేశంలోని విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

'విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు'

ABOUT THE AUTHOR

...view details