తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన భారత్.. సఫారీలు బౌలింగ్

సఫారీలతో మూడో టీ20లో టాస్​ గెలిచిన కోహ్లీసేన.. ప్రత్యర్థికి బౌలింగ్​ అప్పగించింది

By

Published : Sep 22, 2019, 6:52 PM IST

Updated : Oct 1, 2019, 2:53 PM IST

టాస్ గెలిచిన భారత్.. సఫారీలు బౌలింగ్

బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్​లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఎటువంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది కోహ్లీసేన. అయితే ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది.

భారత్​ తరఫున అత్యధిక టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ సరసన నిలిచాడు రోహిత్ శర్మ. ఇప్పటికే 1-0తో అధిక్యంతో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.​

Last Updated : Oct 1, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details