తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్@500

ఆస్ట్రేలియా తరవాత 500 వన్డేలు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది భారత్​. నాగపూర్​లో ఆసీస్​పై 8 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ఘనత సాధించింది.

By

Published : Mar 6, 2019, 6:00 AM IST

Updated : Mar 6, 2019, 6:56 AM IST

భారత్@500

మొత్తం 963 మ్యాచ్​లు ఆడిన టీంఇండియా 500 మ్యాచుల్లో గెలిచింది. కంగారూల జట్టు 558 విజయాలతో తొలి స్థానంలో కొనసాగుతోంది. 1975లో తొలి విజయాన్ని వెంకట్రాఘవన్​ సారథ్యంలో గెలిచింది భారత జట్టు. ఈ రికార్డు సాధించేందుకు ఇండియాకు 45 సంవత్సరాలు పట్టింది. మొదటి వన్డే జూలై13, 1974లో ఇంగ్లండ్​పై జరిగింది

Last Updated : Mar 6, 2019, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details