తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటు కోసం తరలిన టాలీవుడ్ తారలు

టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

By

Published : Apr 11, 2019, 12:55 PM IST

Updated : Apr 11, 2019, 3:40 PM IST

ఓటు వేసి పవన్, బాలయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో ఓటు వేశారు. ప్రజంలదరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

సిరా మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్

సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ఓటు వేశారు. సతీమణి వసుంధరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సతీమణితో కలిసి ఓటు వేసిన బాలయ్య

సినీ నటుడు మోహన్ బాబు తిరుపతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట తనయుడు మంచు విష్ణు కూడా ఉన్నాడుటాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి ఓటు పట్ల తన బాధ్యతను నిర్వర్తించారు.దర్శకుడు సురేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నాడు

ఓటు వేసిన అనంతరం మోహన్ బాబు, విష్షు

భార్య సమంతతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నాగచైతన్య

నాగచైతన్య, సమంత
రవితేజ
వాళ్లమ్మతో వచ్చిన నిఖిల్
ఓటు బాధ్యతని చెబుతున్న కీరవాణి
ఓటు వేసి...
Last Updated : Apr 11, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details