తెలంగాణ

telangana

By

Published : May 27, 2019, 7:34 PM IST

ETV Bharat / sitara

'కనురెప్ప వేయకుండా నటించిన ఆ క్షణం'

హీరోలు సూర్య, కార్తీ పని విషయంలో ఒకేలా ఉంటారని చెప్పింది హీరోయిన్​ రకుల్​ప్రీత్ సింగ్. 'ఎన్.జి.కె' షూటింగ్​లో జరిగిన ఆసక్తికర అనుభవాలను పంచుకుంది.

'కనురెప్ప వేయకుండా నటించిన ఆ క్షణం' ఏంటో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

ఎన్.జి.కె సినిమా గురించి ఆసక్తికర విషయాలు హీరోయిన్ రకుల్ మాటల్లోనే

ఎన్.జి.కె సినిమా చిత్రీకరణ అనుభవాలను పంచుకుంది హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​. కొన్ని సన్నివేశాల్లో కనురెప్ప వేయకుండా నటించాల్సి వచ్చిందని చెప్పింది. దర్శకుడు సెల్వరాఘవన్​తో పనిచేయడం ఎంతో నేర్చుకునే అవకాశాన్నిచ్చిందని తెలిపింది. అలాగే హీరో సూర్య, కార్తీల గురించిన విశేషాలను వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details