తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రోన్లతో బ్రహ్మాస్త్ర లోగో

బాలీవుడ్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

By

Published : Mar 4, 2019, 10:03 PM IST

రణ్ బీర్, అలియా

అమితాబ్ బచ్చన్, రణ్​బీర్ కపూర్, అలియా భట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో లోగోఆవిష్కరించారు. డ్రోన్లతో ఆకాశంలో లోగోను విడుదల చేశారు. రణ్ బీర్ కపూర్, అలియా భట్, దర్శకుడు అయాన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details