తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళ దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి మార్చురీ వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పాముల బస్తీకి చెందిన శైలజగా పోలీసులు గుర్తించారు. జాగిలాల ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వన్ టౌన్ స్టేషన్ పోలీస్ అధికారి ఆంజనేయులు తెలిపారు.

By

Published : Dec 28, 2020, 12:17 PM IST

Woman murdered
మహిళ దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి మార్చురీ వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతులు నరికి హత్య చేసినట్లు గుర్తించారు.

మృతురాలు పాముల బస్తీకి చెందిన శైలజగా గుర్తించారు. చేతులు నరికి హత్య చేసినట్లు తెలిపారు. జాగిలాల ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వన్ టౌన్ స్టేషన్ పోలీస్ అధికారి ఆంజనేయులు తెలిపారు.

మహిళ దారుణ హత్య

ఇదీ చదవండి:కల్లు కోసం తల్లిని చంపిన కసాయి కూతురు

ABOUT THE AUTHOR

...view details