తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైల్వే స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్య

సికింద్రబాద్​ రైల్వే స్టేషన్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : Mar 17, 2019, 8:04 AM IST

ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి

ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లోని ఒకటో నెంబరు ఫ్లాట్​ఫామ్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అతని తల, మొండెం వేరైనట్లు గుర్తించారు. మృతుడి ఆధారాలేవి లభించకపోవడంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details