తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 4:38 PM IST

ETV Bharat / jagte-raho

యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు

యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు
యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు

16:31 November 02

యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా సదాశివకోనకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.  నిజనిజాలను నిర్ధారించే పనిలో ఉన్నారు. 

సదాశివకోన పర్యాటక ప్రదేశం వద్ద 10మంది గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం కలకలం రేపింది. వెంటనే పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి:రిటైర్మెంట్​ అంటూ ట్విస్ట్​ ఇచ్చిన పీవీ సింధు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details