తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్యపై అనుమానం... జననాంగాన్ని కుట్టేసిన భర్త

భార్యపై అనుమానంతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమె జననాంగాలను కుట్టేశాడు. తీవ్ర గాయలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

By

Published : Aug 28, 2021, 5:07 PM IST

madhyapradesh
madhyapradesh

మధ్యప్రదేశ్​లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె జననాంగాన్ని కుట్టేశాడు కిరాతక భర్త. అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.


సింగ్రౌలీకి చెందిన వ్యక్తి తన భార్య(52)కు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. వారికి పెళ్లైన పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదీ చూడండి: AUTO FIRE: కడుపు మండింది... నడిరోడ్డు మీదే ఆటోనే కాల్చేశాడు!

ABOUT THE AUTHOR

...view details