తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రాదేశిక ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండల పరిషత్​ కార్యాలయంలో ఎన్నికల విధుల నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

By

Published : Apr 18, 2019, 3:18 PM IST

ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

మరో రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్​ వెలువనుంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండల పరిషత్​ కార్యాలయంలో నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్​ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details