రామమందిర నిర్మాణం వాయిదా
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కారణంగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఎప్పుడు ప్రారంభిస్తారంటే..
అందుకే సైనికుల ప్రాణాలు బలి
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని.. రక్షణశాఖ సహాయమంత్రి నివేదిక రుజువు పరుస్తోందన్నారు. ఇంకా ఎమన్నారంటే
'ఆప్'కు అందని ఆహ్వానం
సరిహద్దులో చెలరేగిన ఘర్షణపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఆప్ నేతలు స్పందనేంటి..
కరోనా పరీక్షల ఫీజుపై సుప్రీం
కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాతో అసెంబ్లీకి ..
కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్ క్వారంటైన్ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. ఎవరా ఎమ్మెల్యే