తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం

కరోనా నివారణ కోసం తన వంతు సాయంగా... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

By

Published : Jul 21, 2020, 3:04 AM IST

sangareddy farmer mla sathyanarayana donated to cmrf
కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళమిచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ప్రగతి భవన్​లో చెక్కు అందజేశారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా... తన వంతు సాయం చేసినట్టు తెలిపారు. ఆయన వెంట రాష్ట్రం ఆర్థికమంత్రి హరీశ్​ రావు, మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details