తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్​

పేగులు తెగే దాకా కొట్లాడేదే తెరాస అని  ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. ఈసీఐఎల్​లో జరిగిన రోడ్​ షోలో పాల్గొన్నారు.

By

Published : Apr 2, 2019, 10:18 PM IST

కేటీఆర్​


ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఈసీఐఎల్​ రోడ్​ షోలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్​ ఎంపీలు రాహుల్​ వద్ద, భాజపా ఎంపీలు మోదీ వద్ద చేతులు కట్టుకుని కూర్చుంటారని విమర్శించారు. 16 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకురావచ్చన్నారు.

ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details