తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 8:25 AM IST

ETV Bharat / city

దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు పెంపు..

దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించేందుకు ఈనెల 10వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.

Extension of deadline for dost self-reporting
దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు పెంపు..

దోస్త్‌ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు, అన్ని విడతల్లో సీట్లు సాధించిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. రిపోర్టింగ్‌ చేయకుంటే సీటు కేటాయించరని ఆయన స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details