తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసకు ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకు వస్తున్నారన్న లక్ష్మణ్‌

BJP MP Laxman F2F నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించేందుకు భాజపా జాతీయ నాయకత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అధిష్ఠానం నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధిష్ఠానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానంటున్న లక్ష్మణ్‌తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..

By

Published : Aug 18, 2022, 2:22 PM IST

Laxman
Laxman

ABOUT THE AUTHOR

...view details