తెలంగాణ

telangana

పెరిగిన బంగారం ధర, వెండి తగ్గుముఖం.. ప్రస్తుతం ధరలు ఇలా

By

Published : Sep 3, 2022, 12:40 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

today gold rate
today gold rate

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 మేర అధికమైంది. ప్రస్తుతం రూ.52,260 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1,100కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.54,060 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,260గా ఉంది. కిలో వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,260 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.54,060గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,260గా ఉంది. కేజీ వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,260 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1712.30 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 18.07 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..బిట్​కాయిన్ విలువ రూ.18,104 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,86,390 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.15,86,390
ఇథీరియం రూ.1,24,855
టెథర్ రూ.79.71
బినాన్స్​ కాయిన్ రూ.22,043
రిపుల్ రూ.26.25

ABOUT THE AUTHOR

...view details