తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్నికల వేళ అప్రమత్తత- ఒడుదొడుకుల్లో సూచీలు

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ రోజున మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టాక్​మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.

By

Published : Apr 11, 2019, 10:36 AM IST

ఎన్నికల వేళ అప్రమత్తత

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ రోజున మదుపర్లు ముందుజాగ్రత్తతో వ్యవహరించడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 38వేల 590 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11వేల 580వద్ద హెచ్చుతగ్గులకు గురవుతోంది.

రూపాయి మారకం విలువ డాలరుతో 4 పైసలు తగ్గి 69.15గా ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details