తెలంగాణ

telangana

ETV Bharat / business

'లాయిడ్​'కు దీప్​వీర్ ప్రచారం

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లాయిడ్​కు భారత్​లో రణ్​వీర్, దీపికా ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.

By

Published : Mar 16, 2019, 6:30 AM IST

రణ్ వీర్, దీపికా

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లాయిడ్​కు బ్రాండ్ అంబాసిడర్లుగా రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ ప్రచారకర్తగా ఉండేవారు.

దీపికా, రణ్​వీర్​ రాకతోతమ ఉత్పుత్తులకు గిరాకీ పెరుగనుందని కంపెనీ సీఈఓ శశి అరోరా ఆకాంక్షించారు. దీప్​వీర్ జంట యువతను ఆకట్టుకుంటోందని చెప్పారు. పెళ్లయిన తర్వాత ఒకే బ్రాండ్​కు వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details