తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2020, 12:49 PM IST

ETV Bharat / business

నెల రోజుల్లో కోటిమంది 'డిజిటల్' ఖాతాదారులు

ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్​ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ప్రారంభమైన 'డిజిటల్ అప్నాయే' కార్యక్రమంలో భాగంగా ఈ ఘనతను సాధించాయని తెలిపింది.

BIZ-FINMIN-LD DIGITAL
డిజిటల్

'డిజిటల్‌ అప్నాయే' ప్రచారం ద్వారా ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్​ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాలను ఉపయోగించేలా వినియోగదార్లను ప్రోత్సాహించడమే దీని ఉద్దేశం. దీని కింద ఒక్కో శాఖ కనీసం 100 మంది ఖాతాదార్ల(మర్చంట్లు కూడా)కు డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేయాలని బ్యాంకులను కోరింది ఆర్థిక శాఖ.

ABOUT THE AUTHOR

...view details