తెలంగాణ

telangana

ETV Bharat / business

యూఏఈలో రూపే కార్డుతో లడ్డూలు కొన్న మోదీ

యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ... రూపే కార్డు సేవలను ఆ దేశంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపే కార్డు ద్వారా లడ్డూలను కొనుగోలు చేశారు.

By

Published : Aug 24, 2019, 10:22 PM IST

Updated : Sep 28, 2019, 4:02 AM IST

యూఏఈలో రూపే కార్డుతో లడ్డూలు కొన్న మోదీ

యూఏఈలో రూపే కార్డు సేవలను అధికారికంగా ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రూపే కార్డు ద్వారా కిలో లడ్డూలను కొనుగోలు చేశారు. రూపే కార్డును చెల్లుబాటు చేస్తున్న తొలి పశ్చిమాసియా దేశంగా నిలిచింది యూఏఈ.

యుఏ

ఈకి ఏటా 3 మిలియన్ల మంది భారతీయ పర్యటకులు వెళ్తుంటారు. రూపే కార్డు చెల్లుబాటుతో ఇకపై వారికి లబ్ధి చేకూరనుంది.

ఇదీ చూడండి:బహ్రెయిన్ రాజుతో మోదీ సుదీర్ఘ భేటీ

Last Updated : Sep 28, 2019, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details