బంగారం ధర సోమవారం రూ.57 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 46,070 వద్దకు చేరింది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.57తగ్గింది. వెండి ధర కిలోకు రూ.270 క్షీణించింది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.270 క్షీణించి రూ.66,043 వద్దకు స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,738 డాలర్లకు చేరింది. వెండి ధర 25.08 డాలర్లుగా ఉంది.