తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పద్మ అవార్డులు అందుకున్న సిరివెన్నెల, సునీల్ ఛెత్రి

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్​బాల్​ క్రీడాకారుడు సునీల్​ ఛెత్రి పురస్కారాలు అందుకున్నారు.

By

Published : Mar 16, 2019, 12:51 PM IST

Updated : Mar 16, 2019, 6:06 PM IST

padma

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్​బాల్​ క్రీడాకారుడు సునీల్​ ఛెత్రి పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్టసేవలు చేసిన వారికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు.

పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Last Updated : Mar 16, 2019, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details