తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వైభవంగా నారసింహుని కల్యాణం

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణ వేడుకను తిలకించారు.

By

Published : May 17, 2019, 3:40 PM IST

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

నిజామాబాద్​ జిల్లా బోధన్​ బస్వతారకనగర్​లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి... ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

ABOUT THE AUTHOR

...view details